Tuesday, 10 February 2026 09:07:13 AM
 Breaking
     -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

మిషన్ భగీరథ నీటి సంపులో పడి ఇద్దరు మృతి ఇద్దరి పరిస్థితి విషమం

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 09 September 2025 04:54 PM Views : 2081

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం/చర్ల సెప్టెంబర్ 9/ అక్షరం న్యూస్/-----ఉంజుపల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న మిషన్ భగీరథ ఓవర్ హెడ్ (సంపులో) నీటిని తోడేందుకు మోటర్ అమర్చేందుకు నలుగురు కార్మికులు సంపులో దిగిన్నారు.అందులో ఇద్దరు కార్మికులు మృతిచెందగా మరో ఇద్దర పరిస్థితి విషమంగా ఉంది. వారికి సిహెచ్సి వైద్యులు ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం భద్రాచలం రిఫర్ చేశారు.మృతులు లింగాపురం పాడు గ్రామానికి చెందిన నీలం తులసి రాం (38) ఇతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉంజుపల్లి గ్రామానికి చెందిన కాక మహేష్ (36) ఇతనికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు.సంపులో పడిన వ్యక్తులను రక్షించడానికి వెళ్లి ఇతడు మృత్యువాత పడ్డాడు. అనసూరి అప్పల రాజు (55) కాకినాడ గ్రామానికి చెందినవాడు. తాడిగడప ఇసాక్ (50) ఇతను తనుకు గ్రామానికి చెందినవాడు. వీరిద్దరి పరిస్థితి విషమంగా ఉంది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లనే ఈ ప్రమాదం సంభవించిందని మృతుల బంధువులు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :