CHANDRAGIRI VAMSHIKRISHNA,:KESAMUDRAM, :MAHABUBABDReporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్/కేసముద్రం : మహబూబాబాద్/కేసముద్రం/ఆగస్టు 17/అక్షరం న్యూస్:- ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులందరికీ సకాలంలో యూరియాని అందించాలని , నాణ్యమైన విద్యుత్ ఇచ్చి రైతులను ఆదుకోవాలని ఆదివారం డిమాండ్ చేసి రోడ్డుపై బైఠాయించారు.ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ నీలం సుహాసిని- దుర్గేష్, మాజీ జెడ్పిటిసి రావుల శ్రీనాథ్ రెడ్డి,మండల ప్రధాన కార్యదర్శి కమటం శ్రీనివాస్,మాజీ అధ్యక్షులు మోడం రవీందర్ గౌడ్,టౌన్ పార్టీ అధ్యక్షులు గూగు లోత్ వీరు నాయక్,సింగిల్ విండో డైరెక్టర్ కొండేటి రవీందర్ రెడ్డి,మాజీ ఎంపిటిసిలు సట్ల వెంకన్న,చందులు ఎల్లమల్ల ప్రభాకర్,మాజీ సర్పంచులు ఉపసర్పంచ్ రడం శీను,వార్డు సభ్యులు మండల కమిటీ నాయకులు భూక్య వెంకన్న కాసు సాయి,రైతులు తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily