Saturday, 18 April 2026 02:13:49 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

గుర్తు తెలియని వ్యక్తి మృతి తెలిసినవారు పోలీస్ వారిని సంప్రదించండి


GUNNALA PARSHARAMULU, MUSTABAD MANDAL, RAJANNA SIRCILLA

Reporter

Date : 27 July 2025 09:59 PM Views : 1236

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల/ముస్తాబాద్/జులై-27(అక్షరం న్యూస్) సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ముస్తాబాద్ ఎస్సై గణేష్ తెలిపిన వివరాల ప్రకారం..  ముస్తాబాద్ మండల కేంద్రం లోని మండలేశ్వర స్వామి ఆలయం దగ్గర ఒక వ్యక్తి , వయస్సు సుమారు 45 సం. నుండి 50 సం లు, కల వ్యక్తి వర్షం కి తడిసి , వణుకుతు మాట్లాడలేని స్థితి లో ఉండగా , అతన్ని గమనించిన స్థానికులు పోలీసుల కు సమాచారం అందచేసారని తెలిపారు. ,వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రి కీ తరలించినట్లు ఎస్ ఐ తెలిపారు. ఆయన చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు , మృతుడు సన్నగా , చామన ఛాయ రంగు కలిగి ఉన్నాడని , కుడి చెంప పై పుట్టుమచ్చ కలిగి, కొద్దిగా బట్ట తల కలిగి ఉన్నాడని తెలిపారు , మృతుని పై నలుపు రంగు డ్రాయర్ (షార్ట్)మాత్రమే కలిగి ఉన్నట్లు తెలిపారు , ప్రస్తుతం మృతుని శవం సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రి లో మార్చురీ గది లో కలదని, వివరాల కోసం ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ ( 8712656371 ) లో సంప్రదించగలరని తెలిపారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :