D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : . ఖమ్మం /స్టాఫ్ రిపోర్టర్ సెప్టెంబర్ వైరా 8 (అక్షరంన్యూస్) గాంధీ భవన్ హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షులు గా విజయవంతం గా పూర్తి చేసుకున్న అనంతరం ఈ రోజు గాంధీ భవన్ లో గౌరవ టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన గాంధీ భవన్ లో నిర్వహించిన టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది, ఈ సమావేశం లో టీపీసీసీ ప్రధానకార్యదర్శి కట్ల రంగారావు, సమావేశ అనంతరం టీపీసీసీ అధ్యక్షులు గా మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భం గా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ని నాయకులు కార్యకర్తలు ఘనం గా సన్మానించారు ఈ సందర్బంగా టీపీసీసీ ప్రధానకార్యదర్శి కట్ల రంగారావు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ ని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సన్మాన కార్యక్రమం లో ఖమ్మం జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు కట్ల నాగరాజు మరియు ఇతర ఖమ్మం జిల్లా నాయకులు కూడా పాల్గొన్నారు,
.
Aksharam Telugu Daily