Sunday, 13 July 2025 12:50:59 PM

బిజెపి 11 ఏళ్ల పరిపాలనలో మొక్కలు నాటిన సంబరాలు

.


GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA.

Admin

Date : 14 June 2025 03:10 PM Views : 204

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి /కాల్వ శ్రీరాంపూర్ : కాల్వ శ్రీరాంపూర్, పెద్దపల్లి జిల్లా, జూన్ 13 అక్షరం న్యూస్: భారతీయ జనతా పార్టీ 11 సంవత్సరాల విజయవంతమైన పరిపాలనను పురస్కరించుకొని మండల కేంద్రంలోని హనుమాన్ దేవాలయంలో మొక్క నాటి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మల్కొజ్ వెంకటేశ్వర్లు, చల్ల చంద్రమౌళి, జంగా రాజన్న, ఎండి రఫీ, సల్పల బాలకృష్ణ, కూస రాజు, గిరవేన రాజు, జక్కినబోయిన రవి, బీట్ కుమార్, చిక్కుల శివకుమార్, గుడ్ల నరేష్, ఏబీవీపీ రాజు, కాసగోని నిర్మల, గూడెపు జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2025. All right Reserved.

Developed By :