Tuesday, 10 February 2026 07:46:07 AM
 Breaking
     -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

వైరా వ్యవసాయ మార్కెట్ అధికారుల అండదండలు ఉన్నాయి*... *మేము ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు*

అనుమతులు లేకపోయినా అధికార యంత్రాంగం ఉంది కదా*... *ప్రైవేటు పత్తి కొనుగోలుదారులపై చర్యలు ఎప్పుడు*?


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 31 October 2025 11:30 AM Views : 580

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : *.. * ఖమ్మం స్టాఫ్ రిపోర్టర్ తల్లాడ అక్టోబర్ 31 (అక్షరంన్యూస్) మాకు మార్కెట్ అధికారుల అండ దండలు ఉన్నాయి. ఎవరుమమ్మల్ని ఎమి చేయ్యలేరు.. అని అంటున్నా అనుమతులు లేని వ్యాపారుల నోటి మాటలు వినిపిస్తున్నాయి.. తల్లాడలో అనుమతి లేని పత్తి కొనుగోలు వ్యాపారుల నోటి మాట తల్లాడ లో అనుమతు లేకుండా ప్రభుత్వ ధనాన్ని డ్యూటీ చేసే విధంగా పెద్ద ఎత్తున పత్తి కొనుగోలు కేంద్రాలు తల్లాడ నడిబొడ్డున ఏర్పాటు చేసి దందా కొనసాగిస్తున్నారు. మా దందాకు ఎవరు ఎలాంటి భయపడాల్సిన పని లేదని వైరా వ్యవసాయ మార్కెట్ అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయని, తల్లాడలో సరికొత్త నోటి మాట ఇప్పుడు ప్రతి నోటా వినిపిస్తుంది. అధికారులు వచ్చేముందు మాకు సమాచారం ఇస్తారని వచ్చిన నామమాత్రంగా ఇస్తారు తప్ప మాపై ఎలాంటి చర్యలు తీసుకోరని బహిరంగంగా అనుమతులు లేకుండా వ్యాపారం చేస్తున్న నిర్వాహకులు అనడం వెనక ఒక చీకటి ఒప్పందమే కొనసాగుతుందని చెప్పుకోవచ్చును, ‌ వ్యవస్థలను ప్రక్షాళన చేసి మార్కెట్ ఆదాయాన్ని పెంచవలసిన బాధ్యత గల అధికారులే అక్రమార్కులకు కొమ్ముకాస్తున్నారు. అంటే ఒకసారి ఆలోచించాలి. ప్రభుత్వం ఒకపక్క అవినీతికి తావు లేదని పరిపాలన అందించాలని చెబుతూ ఉంటే దీనికి భిన్నంగా వైరా వ్యవసాయ మార్కెట్ అధికారులు పనిచేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.. అసలు అనుమతి లేని పత్తి కౌంటర్ల వ్యవహారంపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు దీనిపై జిల్లా అధికారులు జోక్యం చేసుకొని నీకు తేల్చాలని ప్రజలు, రైతులు కోరుతున్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :