P SUDHARSHAN, MANDAL REPORTER, ODELA, PEDDAPALLI.Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/ఓదెల : ఓదెల/పెద్దపల్లి ఏప్రిల్ 20 (అక్షరం న్యూస్) రాత్రి సుమారు 11 గంటల సమయంలో ఏదో గుర్తు తెలియని రైలు ఢీకొని పోత్కపల్లి గ్రామానికి చెందిన సుధాగోని తిరుపతి గౌడ్ మృతి చెందాడు మృతి చెందిన తిరుపతి గౌడ్ తమ్ముడి కూతురి వివాహం శుక్రవారం రోజున జరిగింది ఇంతలో ఏమైందో తెలియదు గుర్తు తెలియని రైలు ఢీకొని మృతి చెందడం చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
.
Aksharam Telugu Daily