Saturday, 22 November 2025 11:09:20 AM
 Breaking
     -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

అయ్యప్ప మండపాన్ని దర్శించిన బీజేపీ నాయకులు..


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 18 November 2025 08:22 PM Views : 74

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ నవంబర్ 18 (అక్షరంన్యూస్) ఖమ్మం : 1వ పట్టణం 18వ డివిజన్ నందు శ్రీ దివ్య మణికంఠ అన్నదాన సేవ సమితి ట్రస్ట్ చైర్మన్ చిర్ర రవి , టీవీ పుల్లo రాజు మరియు వారి కమిటీ ద్వారా ఏర్పాటు చేయబడిన అయ్యప్ప మండపాన్ని భారతీయ జనతాపార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు , మండల అధ్యక్షులు గడీల నరేష్ లు పూజలో పాల్గొని అనంతరం జరిగిన మహా అన్న సంతర్పణ కార్యక్రమంలో అయ్యప్ప మాలధారణ వేసుకున్న భక్తులతో కలిసి సహాపంక్తి భోజనం చేయటం జరిగింది . ఈసందర్బంగా బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ హైందవ ధర్మం లొ భాగంగా గత 7 సంవత్సరాల నుండి ప్రతీ కార్తీకమాసం నందు ఈ అయ్యప్ప మండపాన్ని ఏర్పాటు చేసి సుమారు 45 రోజుల పాటు ప్రతిరోజూ సుమారు 1500 మంది అయ్యప్పలకు అన్నసంతర్పణ కార్యక్రమంను నిర్వహిస్తున్న శ్రీ దివ్య మణికంఠ అన్నదాన సేవ సమితి ట్రస్ట్ కి ధన్యవాదములు తెలుపటం జరిగింది . వృత్తి రిచ్చా అయ్యప్ప మాలదారులు పలు చోట్లో పనిచేయు వారికి భోజన వ్యవస్థను ఒకేవేదిక పైన అందించాలనే దృక్పధంతో ఆలయాన్ని తలపించే వాతావరణంతో మండపాన్ని ఏర్పాటు చేసి నిత్యం అయ్యప్ప నామస్మరణ , శరణుఘోషతో ఈకార్యక్రమం నిర్వహించడం సంతోషం అన్నారు . ఈ కార్యక్రమంలో మండప సభ్యులు శ్రీరాముల వీరభద్రం , నిదిగొండ శేఖర్ , పుట్ట మల్లికార్జున్ , కూరపాటి రవితేజ , ఉప్పల భూపతి రెడ్డి , శ్రీనివాస్ , బీజేపీ నాయకులు నెల్లూరి బెనర్జీ , బండ్ల రిగాన్ ప్రతాప్ , పొట్టిమూతి జనార్దన్ , గడల నరసింహారావు , నేరెళ్ల శ్రీనివాస్ , పాలేపు రాము , మేడ సంపత్ తదితరులు పాల్గొన్నారు .

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2025. All right Reserved.

Developed By :