Saturday, 18 April 2026 01:16:18 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

కళా ప్రదర్శన చేసిన విద్యార్థులను ఘన సన్మానం

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 05 September 2025 03:34 PM Views : 679

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రికొత్తగూడెం/బూర్గంపహాడ్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/బూర్గంపాడు, అక్షరం న్యూస్/ సెప్టెంబర్ 5; భూర్గంపహాడ్ మండలం పరిధిలోని సారపాక గ్రామంలో శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం లో పరశురాం పరివార్ హిందూ సంస్థ ఆధ్వర్యంలో నటరాజ క్లాసికల్ ఇన్స్టిట్యూట్ చే నృత్య కళా ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా పరశురాం పరివార్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ముత్తవరపు రాజశేఖర్ మాట్లాడుతూ ఇంత చిన్న వయసులో రెండు నెలల వ్యవధి లోనే నృత్యం నేర్చుకొని చాలా చక్కగా ప్రదర్శన ఇచ్చారు అని, చిన్నారుల ప్రదర్శన పలువురిని ఆకర్షించిందని కొనియాడారు, పిల్లల గురువు అయినటువంటి చెల్లూరి లక్ష్మీ లిఖిత నూతనంగా ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేసి చాలా తక్కువ టైం లో పిల్లలకు చాలా చక్కటి ను త్యాలు నేర్పించారు అని, మరుగున పడుతున్న మన కళలను ఇంకా ఇలాంటి వారు బ్రతికిస్తున్నారు అని వారికి పరశురాం పరివార్ హిందూ సంస్థ తరపున కృతజ్ఞతలు తెలియజేశారు కళా ప్రదర్శన నిర్వహించిన విద్యార్థులకు శాలువాతో సన్మానం చేసి అయోధ్య బలరాముని చిత్రపటాలను మరియు సంస్థ ప్రశంసాపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో పరశురాం పరివార్ హిందూ సంస్థ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ముత్తవరపు రాజశేఖర్ జిల్లా అధ్యక్షులు దేవులపల్లి సాయి కిరణ్ పరశురాం పరివార్ సభ్యులు నాగబాబు, పవన్ కళ్యాణ్, భవానీ, దేవి, లక్ష్మీ, శ్రావణి, నీరజ, హరిత తదితరులు పాల్గొన్నారు...

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :