Monday, 28 April 2025 08:59:20 AM
 Breaking
     -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....      -> బడ్జెట్ లో విద్యా రంగానికి కేటాయింపులు ఏవి??..      -> మెకానికల్ ఇంజనీరింగ్ లొ అసిస్టెంట్ ప్రొఫెసర్ కి పీహెచ్ డి పట్టా :..      -> ప్రజావాణి రద్దు : జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్......      -> ఆశ్రమ పాఠశాల కాంట్రాక్టు ఉపాధ్యాయుల సమ్మె ఎనిమిదో రోజు విజయవంతం..      -> జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు :..      -> గవర్నమెంట్ ప్లిడర్ పోస్టుల (జి.పి) నియామకాల్లో ముస్లిం మైనార్టీ లకు ఆవకాశం ఇవ్వాలి : ..      -> సంగారెడ్డి జిల్లాలో భారీగా డ్రగ్స్ పట్టివేత..      -> మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు..      -> సొసైటీల అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు కృషి చేయాలి :  -జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్.....      -> డాక్టర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు :..      -> పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో విజేతలకు ప్రశంసా పత్రాలను అందజేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు  :..      -> రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది....      -> గ్రూప్-3 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి : అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్...      -> అన్నం పరబ్రహ్మ స్వరూపం ..

కళాజ్యోతి పెయింట్ సంఘ ప్రచార కార్యదర్శిగా వేముగంటి బాబు.

.


GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA.

Admin

Date : 10 March 2025 07:28 PM Views : 196

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / సిద్దిపేట /హుస్నాబాద్ : హుస్నాబాద్ /సిద్దిపేట మార్చి 10(అక్షరం న్యూస్ ) కళాజ్యోతి పెయింట్ సంఘం ఆధ్వర్యంలో నూతన కార్యవర్గం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కళాజ్యోతి పెయింట్ సంఘం అధ్యక్షులు రాయకుంట చందు మరియు ప్రధాన కార్యదర్శి దొబ్బల అనిల్ కుమార్ సోమవారం కళా జ్యోతి పెయింట్ ప్రచార కార్యదర్శిగా వేముగంటి బాబును నియమించారు.ఈ సందర్భంగా అధ్యక్షులు రాయకుంట చందు మాట్లాడుతూ ఈ నెల 15 తారీకు శనివారం రోజున కార్మిక సోదరులు పనికి సెలవు పెట్టి అందరూ సమ్మక్క సారలమ్మ గద్దెకు రావాలని, అదేవిధంగా సంఘం అభివృద్ధికి తోడ్పడాలని అన్నారు.ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు గంగారపు రవీందర్. సావుల మధు,బోరగళ్ళ సుమన్,కొంకటి కిరణ్,బెజ్జంకి సతీష్, తునికి శ్రీధర్ లు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2025. All right Reserved.

Developed By :