Monday, 20 April 2026 05:38:34 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

రాజయ్యనీకు సిగ్గు శరం ఉంటే... బహిరంగ చర్చకు రావాలి జిల్లా గ్రంథాలయ చైర్మన్ మారుజోడు రాంబాబు

.


GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA.

Admin

Date : 14 September 2025 08:59 PM Views : 571

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / జనగామ/రఘునాథపల్లి : జనగామ జిల్లా/రఘునాధపల్లి/( అక్షరం న్యూస్)సెప్టెంబరు 14: కడియం శ్రీహరిని ఇంకొక సారి విమర్శిస్తే...ఊరుకునే ప్రసక్తే లేదని.. రాసలీల రాజయ్య ఖబడ్డార్.. తాటా తీస్తామంటూ జిల్లా గ్రంథాలయ చైర్మన్ మారుజోడు రాంబాబు మండిపడ్డారు. మండల కేంద్రంలో ఆయన కాంగ్రెస్ ఉపాద్యక్షుడు లింగాల జగదీష్ చందర్ రెడ్డితో కలిసి ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కడియం శ్రీహరిని విమర్శిస్తే కేసీఆర్, కేటీఆర్ దృష్టిలో పడతానని. అనుకుంటు పగటి కలలు కంట ఉన్నావా...రాజయ్య... నీకు అంతా సీన్ లేదు. పులిని చూసి నక్క వాతలు పెటుకున్నటుంది నీ వ్యవహారం..ఏ మోఖం పెటుకొని పాద యాత్ర చేస్తున్నావ్. పనులను.. పదవులను. ప్రభుత్వ పథకాలను అమ్ముకున్న నీకు నిజంగా సిగ్గు..శరం..ఉంటే నీవు ఎమ్మెల్యేగాఉన్నప్పుడు చేసిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. కడియంను విమర్శించడం అంటే ఆకాశంపై ఉమ్మి వేసినట్టేనని.. ఇప్పటికైనా గుర్తించుకొని బుద్ధిగా నడుచుకో. అని రాజయ్యకు హితవు పలికారు. అనంతరం కడియం శ్రీహరిపై రాజయ్య చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై రాజయ్య దిష్టి బొమ్మకు శవ యాత్ర నిర్వహించి దహనం చేశారు. కార్యక్రమంలో తాజా మాజీ జడ్పీటీసీ బొల్లం అజయ్మణికంఠ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోళ్ల రవిగౌడ్, మేకల నరేందర్, గాదె మహేందర్ రెడ్డి, ఎండి.బాషుమియా,రమేష్, పర్శ సిద్ధేశ్, కుమార్, మహ్మద్ అబ్బాస్ మియా, రంగోజు ఈశ్వరయ్య. ఇబ్రహీం పాష, షబ్బీర్ మియా తదితరులు పాల్గొన్నారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :