Saturday, 22 November 2025 11:14:05 AM
 Breaking
     -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు..

-ఎంపీసి విభాగంలో30 మంది విద్యార్థులు 980 పైగా మార్కులు...విధ్యార్ధులను అభినందించిన విద్యాసంస్థల చైర్మన్ వారదారెడ్డి, డైరెక్టర్ సంతోష్ రెడ్డి, సీఈఓ సురేందర్ రెడ్డి ...


Sk. YACOOB PASHA

Admin

Date : 13 April 2025 08:20 PM Views : 1139

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పొట్టి శ్రీరాములు /నెల్లూరు : పొట్టి శ్రీ రాములు జిల్లా  / నెల్లూరు/ ఏప్రిల్ 13 /అక్షరం న్యూస్ :  విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో జిల్లాలోని ఎస్సార్  కళాశాల విద్యార్థులు సత్తా చాటారు..ఈ సందర్భంగా డీజీఎం గోవర్ధన్ రెడ్డి, జెడ్.ఐ             శ్రీనివాస్ రెడ్డి,  అకాడమిక్ డిన్  రాంబాబు లు ఈ సందర్భంగా  మాట్లాడుతూ. అత్యధిక మార్కులు సాధించి  కళాశాలకు మంచి పేరు తిసుకోచారన్నారు. `అత్యుత్తమ ఫలితాలు సాధించిన వారిలో మొదటి సంవత్సరం నుండి ఎంపీసీ విభాగంలో ప్రసన్న, సృజన 465, ఎం.వంశీ వర్ధన్ 465 అలాగే 41 మంది విద్యార్థులు 460 పైగా  మార్కులు సాధించారు.  బైపీసీ విభాగం నుండి ఎస్ కే సుభాని 433  మార్కులు సాధించారు. అలాగే ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగంలో ఏ నిహారిక 1000 మార్కులకు గాను 991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు కైవసం చేసుకుంది. ఎం వెంకట యశ్వంత్ 989,ఎన్ తన్మయి 989,అన్వేష్ 988, 30 మంది విద్యార్థులు 980 పైగా మార్కులు సాధించి వారి సత్తా చాటారు. బైపిసి విభాగంలో అబ్దుల్ ఖదీర్ 982 మహబూబ్విష,పలువురు విద్యార్థులు   కళాశాలకు మంచి పేరు తిసుకోచారన్నారు. విద్యార్థుల అత్యుత్తమ ఫలితాలను అభినందిస్తూ ఎస్ఆర్ విద్యాసంస్థల చైర్మన్ వారదారెడ్డి, డైరెక్టర్ సంతోష్ రెడ్డి, సీఈఓ సురేందర్ రెడ్డి, జి.ఏం రాజేంద్రప్రసాద్, డీజిఎం గోవర్ధన్ రెడ్డి, ఎపి డీన్  అరవింద్, జెడ్.ఐ శ్రీనివాస్ రెడ్డి, డిన్ రాంబాబు, ఏ.ఏం.జి   వెంకటేశ్వర్లు నాయుడు అలాగే ప్రిన్సిపల్స్ అధ్యాపకులు ప్రత్యేక అభినందనలు విద్యార్థులకు తెలియజేశారు.

-


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2025. All right Reserved.

Developed By :