Friday, 06 March 2026 03:07:46 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

రక్షిత మంచి నీటి సమస్యకు పరిష్కారం.. ఎన్నికల హామీని నెరవేర్చిన సర్పంచ్‌ మాచెట్టి లక్ష్మణ్ గుప్తా

.


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 05 January 2026 12:38 PM Views : 672

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : రాజన్న సిరిసిల్ల /ముస్తాబాద్ /జనవరి -05(అక్షరం న్యూస్ ) ఎన్నికల్లో హామీలిచ్చి మరిచిపోవడం చూస్తాం. కానీ ఈ సర్పంచ్ గ్రామంలో నెలకొన్న తాగునీటి సస్యను తాను గెలిచిన వెంటనే పరిష్కరిస్తానని ప్రజలకు ఇచ్చిన హామీని నెల రోజుల్లో పరిష్కరించి ప్రజల చేత మన్ననలు పొందారువివరాల్లోకి వెళ్తే.. ముస్తాబాద్ మండలం చిప్పల పల్లి గ్రామంలో ప్రజల దాహార్తిని తీర్చడానికి వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. కానీ అనివార్య కారణాల వల్ల వాటర్ ప్లాంట్ చెడిపోయింది. నాటి నుంచి దాదాపుగా రెండు సంవత్సరాలుగా వాటర్ ప్లాంట్ పనిచేయక ప్రజలకు మంచినీళ్లు అందకుండా పోయాయి.ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో మాచెట్టి లక్ష్మణ్ గుప్తా తాను గెలిస్తే నెల రోజుల్లో మంచి  నీటి సమస్య పరిష్కరిస్తానని గ్రామ ప్రజలకు హామీ ఇచ్చాడు. ఇచ్చిన హామీ మేరకు మళ్లీ సురక్షితమైన మంచినీటిని గ్రామ ప్రజలకు అందించి ప్రజల చేత శభాష్ అని అనిపించుకున్నాడు. ఈ సందర్బంగా సర్పంచ్ లక్ష్మణ్ గుప్తా మాట్లాడుతూ ప్రజల మద్దతుతో గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి తన శాయశక్తుల కృషి చేస్తానని తెలిపారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :