Monday, 12 January 2026 10:42:23 PM
 Breaking
     -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> కొత్తగూడెంలో క్రిస్మస్ క్యారెల్స్ సందడి : ..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

దళిత గ్రామాలను పట్టించుకోని మంత్రి సీతక్క

.


D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT.

Reporter

Date : 15 July 2025 10:56 AM Views : 516

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : మహబూబాబాద్ జిల్లా/ గంగారం/ జూలై 15(అక్షరం న్యూస్) దళిత జాతికి చెందిన వారిఓటుబ్యాంకును ఉపయోగించుకుంటూఎమ్మెల్యే గా గెలిచిన ధనసరి సీతక్క దళిత గ్రామాలను పైలేట్ గ్రామాలుగా తీసుకోకుండా దళిత గ్రామాలను పట్టించుకోవడంలేదని నేత కాని మహర్ కుల సంఘ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు దుర్గం మురళి నేత ఆరోపించారు మంగళవారం ఆయన మాట్లాడుతూ దళిత ఎస్సీ రిజర్వేషన్ కు చెందిన ములుగు నియోజకవర్గంలో ధనసరి సీతక్క ఏడు మండలాల్లో ఏ ఒక్క ఎస్సీ గ్రామాన్ని కూడా పైలేట్ గ్రామంగా ఎంపిక చేయలేదని అన్నారు గంగారం మండలం లోని కోమట్లగూడెం మామిడి గూడెం గ్రామాలు పూర్తిగా ఎస్సీ కుటుంబాలే ఉన్నాయని కోమట్లగూడెంలో చాలా మందికి ఇల్లు లేవని గతంలో వర్షాలకు కూలిపోవడం జరిగిందని వారందరికీ డబుల్ బేడూరూములు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు అలాగే కాటినగర్ నుండి జంగాల పల్లి వెళ్ళంటే బ్రిడ్జి నిర్మించాలని ఆయన అన్నారు ఈకార్యక్రమంలో గ్రామ ప్రజలు యువకులు తదితరులు పాల్గొన్నారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :