Saturday, 18 April 2026 02:13:04 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ప్రమాదవశాత్తు విద్యుత్ వైరు తగిలి వ్యక్తి మృతి

.


GUNNALA PARSHARAMULU, MUSTABAD MANDAL, RAJANNA SIRCILLA

Reporter

Date : 14 June 2025 07:35 PM Views : 1478

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల/ముస్తాబాద్/జూన్-14(అక్షరం న్యూస్) విద్యుత్‌ షాక్‌తో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో జరిగింది.తల్లి దూరమైన బిడ్డలకు ఎలాంటి లోటు రా నివకుండా తండ్రి అన్ని తానయ్యాడు. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో మృతి చెందడంతో పిల్లలు అనాధాలయ్యారు స్థానిక . ఎస్ ఐ గణేష్ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.మండలంలోని తెర్లు మద్ది గ్రామానికి చెందిన బైతి రాజయ్య తన ఇంటిలో నీటి తో కడుగుతుండగా ఇంట్లో కి వచ్చే సర్వీస్ వైరు వరండాలో పడడంతో ప్రక్కకు జరుపుతున్న క్రమంలో ప్రమాద వసత్తు కరెంట్ షాక్ తగిలి అక్కడే పడిపోయాడని తెలిపారు. వెంటనే స్థానిక ఆసుపత్రి కి తరలిస్తుండగా. మార్గమధ్యంలో మృతి చెందాడని తెలిపారు మృతుల కూతురు బైతి శ్రావణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు. మృతుని భార్య మంజుల పది సంవత్సరాల క్రితం మృతి చెందింది.కష్టపడి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న రాజయ్య ఆకస్మాత్తుగా మరణించడంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.మృతునికి ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు సంతానం కలరని తెలిపారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :