Saturday, 18 April 2026 05:51:37 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

కర్నూల్ రోడ్ ప్రమాదం కలచివేసింది సజీవ దహనం దురదృష్టకరం రాష్ట్ర మైనారిటీ నాయకులు డా. నయీమ్ ఖురేషి

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 24 October 2025 07:49 PM Views : 757

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం / కొత్తగూడెం : . భద్రాద్రి కొత్తగూడెం / కొత్తగూడెం/ అక్టోబర్ 25/ అక్షరం న్యూస్ - : కర్నూల్ జిల్లాలో శుక్రవారం తెల్లవారు ఝామున జరిగిన రోడ్డు ప్రమాదం దురదృష్టకరమని, దాదాపు 20 మంది దహనమై మృతి చెందటం తనను కలచి వేసిందని రాష్ట్ర మైనార్టీ నాయకులు డాక్టర్ నయీం ఖురేషి ఆవేదన వ్యక్తం చేశారు. స్లీపర్ బస్సులు విపరీతమైన వేగం తో వెళ్తున్నాయని, తగిన ఫిట్నెస్ కూడా ఉండటం లేదన్న ఆరోపణలు ఉన్నాయన్నారు. ప్రభుత్వం ఈ బస్సుల వేగాన్ని నియంత్రించి, తగిన ఫిట్ నెస్ లేని వాటిని రోడ్డుపై తిరగకుండా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నిద్ర లోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిన వ్యక్తుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం వారి జీవితాలను తెచ్చివ్వలేకున్నా, వారిపై ఆధారపడ్డవారికి పెద్ద ఎత్తున తగిన పరిహారం ఇవ్వాలని, పెద్ద ఎత్తున కావేరి ట్రావెల్స్ నుండి ఆ సొమ్ము రికవరి చేయాలనీ నయీమ్ ఖురేషి డిమాండ్ చేశారు.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :