Wednesday, 04 March 2026 01:49:25 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ఈనెల 23న కమిషన్ ముందు హాజరుకావాలని ఓదెల మల్లికార్జున స్వామి ఆలయ ఈవోకు సమాచార కమిషనర్ నోటీసులు

.


P SUDHARSHAN, MANDAL REPORTER, ODELA, PEDDAPALLI.

Reporter

Date : 17 June 2025 08:54 AM Views : 1057

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : ఓదెల /పెద్దపల్లి జూన్ 17 (అక్షరం న్యూస్) పెద్దపల్లి జిల్లాలోనిఅతిపెద్ద శైవ పుణ్యక్షేత్రమైన భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈనెల 23న కమిషన్ ముందు హాజరుకావాలని ఓదెల మల్లికార్జున స్వామి దేవాలయం ఈవోకు నోటీసులు జారీ చేశారు స్థానిక వివరాలకు వెళ్తే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఓదెల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం ఈవోకు సమాచార కమీషనర్ తెలంగాణ నుండి నోటీసులు అందాయి. ఓదెల మం డల కేంద్రానికి చెందిన నాగపురి రవి 23/12/2020-21/10/2021 తేదీలలో ఓదెల గ్రామంలో ఉన్న చీకటి ఆంజనేయస్వామి దేవాలయం మరియు, ఓదెల మల్లి కార్జున స్వామి దేవాలయం మరియు రామచంద్ర స్వామి ఆలయానికి సంబంధించిన భూముల వివరాలు దాని విస్తీర్ణం భూమికి సంబంధించినటువంటి పాసుబుక్కులు మరియు దేవాలయంలో పనిచేస్తున్నటువంటి శాశ్వత ఉద్యోగుల వివరాలు ఉద్యోగుల జీతభత్యాలు లాంటి అంశాలపై సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు అడగగా ఆలయ అధికారి నుండి సరైన సమాచారం లేకపోవడంతో అక్కడినుండి అసిస్టెంట్ కమిషనర్ కరీంనగర్ మరియు డిప్యూటీ కమిషనర్ వరంగల్ను సమాచారం కోరగా అక్కడ కూడా అదే పరిస్థితి కనిపించినట్లు పిటిషన్ దారి నాగపురి రవి తెలిపారు దీంతో సమాచార కమిషనర్ తెలంగాణకు వివరాలు అందిం చగా ఈనెల 23న కమిషనర్ ముందు హాజరుకావాలని దేవస్థానం ఈవోకు నోటీసులు జారీ చేశారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :