P SUDHARSHAN, MANDAL REPORTER, ODELA, PEDDAPALLI.Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/ఓదెల : ఓదెల/ పెద్దపల్లి జులై 16 (అక్షరం న్యూస్) పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గల కొత్తపల్లి రైల్వే స్టేషన్ లో బుధవారం రాత్రి సికింద్రాబాద్ నుండి సిర్పూర్ కాగజ్నగర్ కు వెళ్తున్న భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ లో హైదరాబాదు నుండి మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన మాదాస్ తరుణ్ వయసు 23 తండ్రి పేరు నరసయ్య తన సొంత గ్రామానికి భాగ్యనగర్లో వస్తున్న తరుణంలో పోత్కపల్లి రైల్వే స్టేషన్ కు. రాగానే చివరి భోగిలో ఉన్న వ్యక్తి అందులో నుండి ప్రమాదవశాస్తూ కింద పడడంతో రెండు కాళ్లు పూర్తిగా పోవడంతో విషయం పోలీసుల సమాచారం అందించడంతో ఎస్సై దీకొండ రమేష్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని బాధితులని 108 అంబులెన్స్ లో సుల్తానాబాద్ ప్రభుత్వ హాస్పిటల్ తరలించారు
.
Aksharam Telugu Daily