Saturday, 18 April 2026 02:14:39 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

మేజర్ గ్రామపంచాయతీ పాలన అస్త వెస్తం...* *పడకేసిన పారిశుధ్యం*, *ఈవో నిర్లక్ష్యం...*

.


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 11 March 2025 03:42 PM Views : 1535

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : * *ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ మార్చి 11 /తల్లాడ (అక్షరంన్యూస్)* సర్పంచ్ లేకపోవడంతో ఈవో, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పాలనపై దృష్టి సారించడం లేదని ప్రజల ఆరోపిస్తున్నారు, రింగ్ రోడ్డు చుట్టూ ఉన్న గ్రిల్స్ ధ్వంసం అయ్యాయి, ఫౌంటెన్ ఏర్పాటు కోసం కొన్ని గ్రీల్స్ తొలగించారు. వాటిని తిరిగి ఏర్పాటు చేయలేదు, డివైడర్ల నిర్మాణానికి ఎమ్మెల్యేతో శంకుస్థాపన చేయించారు. ఈరోజు వరకు పనులు ప్రారంభించలేదు, నారాయణపురం వెళ్లే దారిలో వైన్ షాప్ దగ్గరలో ములుగునీరు నుంచి తటాకం ల మారింది, పందులు చేరి దుర్గంధం వెదజల్లుతుంది. ఎన్నిసార్లు ఈవో దృష్టికి తీసుకుని ఉన్న సమస్యలు పరిష్కరించలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు, తాగునీరు ఎప్పుడు సరఫరా చేస్తారు ఎవరికీ అర్థం కాని పరిస్థితి, పంచాయతీ ఆవరణలో మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. వాటికి ఒక మనిషిని కేటాయించకపోవడం నిష్ప్రయోజనంగా మారాయి, ఎక్కడి చెత్త అక్కడే మురుగు కాలంలో మురుగు నిల్వ ఉంది ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు, అనారోగ్యం పాలవుతున్నారు, తడి చెత్త పొడి చెత్తకు రెండు ట్రాక్టర్లు ఉన్న వాటిని సద్వినియోగం చేసుకోవడం లేదు, ఎప్పుడు ట్రాక్టర్లు వస్తాయో తెలియని అయోమయ స్థితిలో ఉన్నామని ప్రజలు వాపోతున్నారు, స్థానికంగా ఈవో ఉండకపోవడం ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తి తో ఉన్నారు, ఓ మిత్రులతో గంటల తరబడి ముచ్చట్లు ఆడడం ప్రజల పట్ల నిర్లక్ష్య ధోరణి తో ప్రజలు విసుగు చెందారు. ఇకనైనా జిల్లా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకొని గ్రామపంచా సమస్యల పరిష్కరించాలని ప్రజల కోరుతున్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :