Thursday, 15 January 2026 06:38:29 AM
 Breaking
     -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> కొత్తగూడెంలో క్రిస్మస్ క్యారెల్స్ సందడి : ..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ఓదెల లో ఘనంగా సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు


P SUDHARSHAN, MANDAL REPORTER, ODELA, PEDDAPALLI.

Reporter

Date : 14 January 2026 06:52 PM Views : 221

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/ఓదెల : ఓదెల/ పెద్దపల్లి జనవరి 14 (అక్షరం న్యూస్ ) ఓదెల గ్రామంలో సర్పంచ్ డాక్టర్ సతీష్ కనకిరెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా మహిళలందరికీ ముగ్గులపోటి నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్సై దికొండ రమేష్ హాజరయ్యారు ఈ సందర్భంగా సర్పంచ్ మరియు పాలకవర్గ సభ్యులు ఎస్సై దికొండ రమేష్ కు శాలువాతో ఘనంగా సన్మానం చేశారు ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మహిళలు వేసే ముగ్గులు భారతదేశ అవనత్యాన్ని సంస్కృతిని సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయని నాటికి కులమత వర్ణ వర్గ భేదం ఉండదని ఇలా నిర్వహించుకునే పండగే సంక్రాంతి పండుగ అని పేర్కొన్నారు అనంతరం ముగ్గుల పోటీల్లో గెలిచిన విజేతలు కు బహుమతులు అందించారు బహుమతులు గెలుచుకున్న విజేతల పేర్లు మొదటి బహుమతి పేరo. అలేఖ్య ప్రెషర్ కుక్కర్ ద్వితీయ బహుమతి. రాంధేని సంధ్య. తాంబాలం సెట్ తృతీయ బహుమతి. చింతల సహస్ర. హాట్ ప్యాక్ మరియు ప్రతి ఒక్కరికి కన్సోలేషన్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ప్రత్యేక ప్రతిభ చూపి నీటి పైన తేలియాడే ముగ్గువేసిన నగునూరి సహస్రకు స్పెషల్ ప్రైజ్ ఇచ్చి అభినందించడం జరిగింది.అలాగే ఇంటర్నేషనల్ కరాటే పోటీల్లో సెలెక్ట్ అయిన లగిశెట్టి శరణ్య, ఎంబాడీ. చoదన ను ఎస్సై మరియు సర్పంచ్ సతీష్ సన్మానించారు. మహిళలు అన్ని రంగాల్లో ముందు ఉండాలని గ్రామానికి మంచి పేరుతేవాలని అన్నారు.ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్ గోపతి శ్రీలత ప్రవీణ్ వార్డ్ సభ్యులు బుద్ధే భాగ్యలక్ష్మి రవి, పెoడంలక్ష్మీ ఓదెలు,అప్పని తిరుపతి,చింతం తిరుపతి,ముద్దసానికిరణ్, దూలం సదానందం,రాపెల్లి రాజయ్య,రాచర్ల అశోక్, కొండ్ర లక్ష్మణ్,రాజారాం, చింతం స్వామిసిరిగిరి మరియు భువనగిరి రాజు, ఇప్పనపల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :