Thursday, 15 January 2026 07:50:06 AM
 Breaking
     -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> కొత్తగూడెంలో క్రిస్మస్ క్యారెల్స్ సందడి : ..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో కార్యకర్తల సన్నాహక సమావేశములు.. కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం.. టీపీసీసీ జనరల

.


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 04 January 2026 10:07 AM Views : 113

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ జనవరి 4 (అక్షరం న్యూస్) కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో గల వివిధ డివిజన్ లలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సన్నాహక సమావేశములలో ముఖ్య అతిథిగా డిసిసి అధ్యక్షులు తోటా దేవి ప్రసన్నతో పాటు టిపిసిసి జనరల్ సెక్రెటరీ నాగాసీతారాములు పాల్గొన్నారు . ఈ సందర్భంగా నాగాసీతారాములు మాట్లాడుతూ త్వరలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆయన కార్యకర్తలకు సూచిస్తూ , కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని,అందరం కలిసి సమిష్టిగా పనిచేసి కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆయన కోరారు. పార్టీలో కష్టపడి పని చేసిన వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని ఆయన భరోసా కల్పించారు. . ఈ కార్యక్రమంలో సంవిధాన్ బచావ్ మెంబర్స్ జేబీ బాలశౌరి , ఏనుగుల అర్జున్ రావు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యనాయకులు నాయకులు తుళ్ళూరి. బ్రహ్మయ్య, ఆళ్ళ.మురళి, ఊకంటి. గోపాలరావు,నాగేంద్ర త్రివేది, ఐఎన్ టియుసి రజాక్, కనకరాజు, శ్రీనివాసరెడ్డికాంగ్రెస్ పార్టీ నాయకులు , కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు .

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :