Wednesday, 04 March 2026 01:49:33 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

డిప్యూటీ సీఎం భట్టి మల్లు విక్రమార్క కి పార్టీ పదవులు, నామినేటెడ్ పదవులలో గొల్ల కురుమలకు తప్పక అవకాశం కల్పించారని కోరుతూ... వినతిపత్రం అందజేసిన..

.


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 13 June 2025 08:21 AM Views : 619

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ జూన్ 12 (అక్షరంన్యూస్) సామాజిక న్యాయం కాంగ్రెస్ తో సాధ్యం. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఉమ్మడి రాష్ట్రంలో ఏ క్యాబినెట్ లో ఆయన గొల్ల కురుమలు మంత్రి పదవి లేని ప్రభుత్వం లేదు. రాష్ట్రంలో గొల్లలు 22 లక్షలు,కురుమలు 6 లక్షల మంది ఉన్నారు. గొల్ల కురుమలకు మంత్రి పదవి,ప్రభుత్వ సలహాదారుడు,ఒక ఎమ్మెల్సీ, ఐదు కార్పొరేషన్ చైర్మన్లు,ఐదు కమిషన్ సభ్యులు, పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్, మూడు వైస్ ప్రెసిడెంట్స్, 8 జనరల్ సెక్రటరీలు, 5 డిసిసి లు ఇవ్వాలని కోరుతున్నాం. *బీసీలకు న్యాయం జరిగిన.. అందులో గొల్ల కురుమలకు అన్యాయం జరిగింది. ప్రభుత్వ, పార్టీ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ లకు పెద్ద పీట సీఎం రేవంత్ రెడ్డి,, డిప్యూటీ సీఎం భట్టి గార్లు వేశారు. ఉప ముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్క కి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కి వచ్చే పార్టీ పదవులు, నామినేటెడ్ పదవులలో గొల్ల కురుమలకు తప్పక అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో లోకేష్ యాదవ్ చరణ్ కౌశిక్ యాదవ్, గౌరీ సతీష్, గజ్జి భాస్కర్ యాదవ్, కొత్త కురుమ శివకుమార్, వేణుగోపాల్ యాదవ్, జగన్ యాదవ్, మహిపాల్ యాదవ్ తదితరు యాదవ - కురుమ తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :