Monday, 15 December 2025 08:01:58 AM
 Breaking
     -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

గణేష్ నగర్ విఘ్నేశ్వరుడి ఉత్సవాలకు అంకురార్పణ

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 17 August 2025 04:11 PM Views : 700

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రికొత్తగూడెం/చర్ల : భద్రాద్రి కొత్తగూడెం/చర్ల ఆగస్టు 17/ అక్షరం న్యూస్/ ----గణేష్ నగర్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించే విఘ్నేశ్వరుడి నవరాత్రి ఉత్సవాలకు కమిటీ సభ్యులు అంకురార్పణ చేశారు. విగ్రహ దాతలు ఇర్సవడ్ల సతీష్ నవీన దంపతుల చే అర్చక స్వాములు మాగి విశ్వనాథ శర్మ కార్తీక్ శర్మ నేతృత్వంలో అట్టహాసంగా సాంప్రదాయ బద్ధంగా వేదమంత్రాల నడుమ పందిరి ముహూర్తం వెయ్యడం జరిగింది. కార్యక్రమంలో గణేష్ నగర్ యూత్ కమిటీ సభ్యులు గోసంగి నాగేంద్ర సాంబ ప్రేమ్ తరుణ్ అరుణ్ నాయుడు రాజ్ కుమార్ పోలూరి రాము సంపత్ శ్రీకరన్ రెడ్డి (బాబి) రమాదేవి శ్రావణి కోటేష్ సాయి కన్నారావు తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2025. All right Reserved.

Developed By :