Wednesday, 08 July 2026 11:34:48 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

అనారోగ్యంతో చిప్పలపల్లి సర్పంచ్‌ మృతి

.


GUNNALA PARSHARAMULU, MUSTABAD MANDAL, RAJANNA SIRCILLA

Reporter

Date : 08 July 2026 05:10 PM Views : 378

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల /ముస్తాబాద్ /జులై -08(అక్షరం న్యూస్ ) ముస్తాబాద్ మండలం చిప్పల పల్లి గ్రామం లో విషాదం చోటు చేసుకుంది. అనారోగ్యంతో చికిత్స పొందుతూ గ్రామ స‌ర్పంచ్ మృతి చెందాడు. స్థానికుల వివ‌రాల ప్ర‌కారం.. చిప్పలపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ మాచెట్టి లక్ష్మణ్ (లచ్చయ్య )ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆయన పోటీ చేయగా ప్రజలు ఏక‌గ్రీవంగా స‌ర్పంచిగా ఎన్నుకున్నారు. కాగా గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అతడిని హైద‌రాబాద్ లోని ఓ ప్రయివేట్ ఆసుప‌త్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ బుధ‌వారం తుది శ్వాస విడిచారు. లక్ష్మణ్ ప్రజల అందుబాటులో ఉంటూ గ్రామ అభివృద్ధికి కృషి చేసిన ప్రజాప్రతినిగా గుర్తింపు పొందారు ఆయన ఆకస్మిక మృతి వార్తతో చిప్పలపల్లి గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి విషయం తెలుసుకున్న ప్రజాప్రతినిధులు వివిధ రాజకీయ పార్టీల నాయకులు అధికారులు గ్రామస్తులు ఆయన మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్న తరుణంలో సర్పంచ్ మృతి చెందటంగ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు లక్ష్మణ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి కుటుంబానికి మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు . మృతుడికి బార్య,ఒక కూతురు, కుమారుడు ఉన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :