Monday, 20 April 2026 07:11:56 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ఆన్లైన్ గేములకు యువత దూరంగా ఉండాలి ఎస్సై కుశకుమార్


D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT.

Reporter

Date : 23 March 2025 07:50 PM Views : 769

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్/కొత్తగూడ : మహబూబాబాద్ జిల్లా/ కొత్త గూడ/ మార్చి 23 (అక్షరం న్యూస్) కొత్త గూడ మండలం లోని నేటితరం యువత జలసాలకు మత్తుకు అలవాటు పడి వీజీగా సంపాదించాలని డబ్బులు సంపాదించాలని ఆలోచనతో ప్రస్తుతం కాలంలో బెట్టింగ్ యాప్స్ ఆన్లైన్లో బెట్టింగ్స్ ఆటల వైపు మొగ్గు చూపుతున్నారు ఆడి ప్రాణాలు పోగొట్టుకున్న యువత మనం రోజు చూస్తూ ఉన్నాం దీనికి తోడు మ్యాచ్ ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ ప్రారంభం కానుండడంతో ఆన్లైన్ బెట్టింగులు ఎక్కువ జరిగే అవకాశం ఉంది దీనికి తల్లిదండ్రులు తమ పిల్లలు ఫోన్లో ఏం చేస్తున్నారనే విషయంపై దృష్టి సాధించాలని ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని బెట్టింగ్ ఆటలతో ఆర్థికంగా నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు దీనితో కొన్ని కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఇలా జరగకుండా ఉండాలంటే యువత ఆన్లైన్ గేమ్లకు దూరంగా ఉండాలని ఒకవేళ ఎవరైనా ఆన్లైన్ గేములు బెట్టింగు నిర్ణయించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని లేదా100 నెంబరుకు డయల్ చేయాలని అన్నారు మండలంలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినట్లయితే పోలీసులకు సమాచారం అందించాలని సమాచారం అందించిన వారి వివరాలు గొప్పంగా ఉంచుతామని ఎస్సై కుశకుమార్ అన్నారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :