AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రికొత్తగూడెం/చర్ల : భద్రాద్రి కొత్తగూడెం/చర్ల సెప్టెంబర్ 4/ అక్షరం న్యూస్/-----గణేష్ నగర్ నందు కొలువై యున్న విఘ్నేశ్వరుడికి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గురువారం నాడు 108 ప్రసాదాలతో లంబోదరుడికి నివేదనం చేశారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఏకదంతుడి తీర్థప్రసాదాలు స్వీకరించి గణాధీశుడి కృపకు పాత్రులైయ్యారు.
.
Aksharam Telugu Daily