Friday, 06 March 2026 03:07:47 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

శ్రీ సాయి గజానన ఉత్సవ కమిటీ గాంధీనగర్ వైరా వారి ఆధ్వర్యంలో వైరా ఎస్సై పుప్పాల రామారావు కి ఘన సన్మానం..

.


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 08 September 2025 08:15 PM Views : 461

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ సెప్టెంబర్ 8/ వైరా (అక్షరంన్యూస్) వైరా: శాంతి భద్రతల పర్యవేక్షణలో మంచి పేరున్న పోలీస్ ఆఫీసర్ గా, బైంసా, నిర్మల్ లాంటి సమస్యాత్మక ప్రాంతాలలో కూడా అందరికీ చక్కటి ప్రోత్సాహం అందించి శాంతి భద్రతలు నిర్వర్తించి పై అధికారుల మన్ననలు పొంది, సమస్యాత్మక ప్రాంతాలలో ఎస్సై పుష్పాల రామారావు ఉంటే చక్కగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా లాండ్ ఆర్డర్ నడుస్తుందని పేరు గడించిన మన వైరా ఎస్సై పుప్పాల రామారావు కి వైరా మున్సిపాలిటీ తొలి మాజీ వైస్ చైర్మన్ ముళ్ళపాటి సీతారాములు, శ్రీ సాయి గజానన ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అభినందనలు తెలిపి శాలువాతో సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ నిమజ్జనం పూర్తయ్యేంతవరకు శాంతి భద్రతలు చక్కగా పర్యవేక్షించి మాకు చక్కని సహకారం అందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు ఊరుకొండ శ్రీనివాసరావు ముళ్లపాటి రంగారావు కొమిరిశెట్టి శ్రీధర్, పిఆర్టియు వైరా మండల అధ్యక్షులు వెలిశెట్టి నరసింహారావు ప్రధాన కార్యదర్శి వేమిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, కమిటీ సభ్యులు రామిశెట్టి శ్రీనివాసరావు ముటుకుల రాజేశ్వరరావు ప్రణయ్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :