D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/స్టాఫ్ రిపోర్టర్ జనవరి 13 వైరా (అక్షరం న్యూస్) *వైరా మున్సిపాలిటీ పరిధిలోని 7 వార్డులో అనారోగ్యంతో బాధపడుతూ కోట దర్గయ్య మరణించిన విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు పణితీ సైదులు వారి ఇంటికెళ్లి వారి కుటుంబానికి 10,000 వేల రూపాయలను అందజేశారు. అనంతరం దర్గయ్య కుమారులకు అండగా ఉంటామని సైదులు తెలిపారు. పణితి సైదులు తో ,పాటు పోట్టు మధు, తాండ్ర శీను గిరి తదితరులు ఉన్నారు*
.
Aksharam Telugu Daily