D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ వైరా/ సెప్టెంబర్/3 వైరా మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదో వార్డు బ్రాహ్మణపల్లి లోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల లో విద్యార్థినీలతో వెట్టిచాకిరి చేపిస్తున్న విషయం ఆలస్యంగా తెలుగులోకి వచ్చింది, బుధవారం పాఠశాలలో విద్యార్థులు తో రకరకాల పనులు చేపిస్తున్న విషయాన్ని మీడియా ప్రతినిధులు గమనించారు ,ఈ క్రమంలో విద్యార్థులతో ఎందుకు అలా పనిచేపిస్తున్నారు చదువుకుందామని పాఠశాలకు వచ్చిన విద్యార్థినీలకు మీరు చెప్పే విద్యా బోధన అని ప్రశ్నించగా అంతా మా ఇష్టం మేము వేట్ట చాకిరి చేపించుకుంటాం తర్వాతే చదువు చెబుతాం ఎవరికి ఏమి చెప్పవలసిన అవసరమాకు లేదు మేము చెప్పిందే ఇక్కడ వేదం అనే విధంగా అక్కడే ఉపాధ్యాయుడువిధానం కనిపిస్తుంది ప్రభుత్వం పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలని అన్ని సౌకర్యాలు కనపడుస్తుంటే దానికి విరుద్ధంగా ఇక్కడ ఉపాధ్యాయులు వారితో వెట్టిచాకిరి చేపిస్తున్నారు పాఠశాల కి వచ్చిన విద్యార్థులు పాఠశాల ఆవరణను శుభ్రపరచాలి, తరగతి గదులు శుభ్రపరచాలి అన్ని వారే చేయాలి మీరు మాత్రం చూస్తూ కూర్చు ఉంటారు, ఉపాధ్యాయులు విద్యాబుద్ధులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన వారు విద్యార్థినిలతో ఇలా చాకిరి చేపిస్తే వారికి విద్య ఏ విధంగా అందుతుంది జిల్లా విద్యాశాఖ అధికారి. తక్షణమే పాఠశాలలో విద్యార్థులపై విద్యార్థులతో వ్యక్తి చాకిరి చేపిస్తున్న ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
.
Aksharam Telugu Daily