Thursday, 15 January 2026 06:39:59 AM
 Breaking
     -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> కొత్తగూడెంలో క్రిస్మస్ క్యారెల్స్ సందడి : ..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం...

నినాదాలతో మారుమోగిన కిన్నెరసాని ప్రాంతం....-28న వేడుకకు సర్వం సిద్ధం....-వాటర్ ప్లాంట్ వితరణ చేసిన కెనరా బ్యాంకు పాల్వంచ బ్రాంచ్.. 


MD NASEER MIYA , CRIME REPORTER, BHADRADRI KOTHAGUDEM.

Reporter

Date : 26 December 2025 06:07 PM Views : 383

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా / పాల్వంచ : భద్రాద్రి కొత్త గూడెం జిల్లా/పాల్వంచ/ డిసెంబర్ 26/ అక్షరం న్యూస్ :  ఆదివారం  జరిగే  స్వర్ణోత్సవ వేడుకలు విజయ వంతం కావాలని  తెలంగాణ గిరిజన గురుకుల సంక్షేమ పాఠశాల నందు పాఠశాల గేట్ నుండీ రాజపురం వరకు శుక్రవారం  భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక సర్పంచ్ వి. రామకృష్ణ  స్వర్ణోత్సవ ర్యాలీ ప్రారంభించారు. స్వర్ణోత్సవ వేడుక విజయవంతం కావాలి 'అనీ నినాదాలతో డ్యామ్ సైట్ ఏరియా మారుమోగిపోయింది.  ఆదివారం  జరిగే కార్యక్రమం విజయవంతం కావాలని కోరారు. ఆదివారం జరిగే స్వర్ణోత్సవ కార్యక్రమం విజయవంతం కావాలని 1996 బ్యాచ్  కు చెందిన  తేజావత్ హరిలాల్  100కిలోమీటర్లు పాదయాత్ర చేసినందుకు పూర్వ ఉపాధ్యాయులు  యస్కె ఖాదర్,  రమేష్ రెడ్డీ, శ్రీనివాస్ కుమార్, ధా రావత్ తావురియా, గొంది వెంకటేశ్వర్లు, పడిగా సత్యనారాయణ, రమేష్ రాథోడ్ లు  శాలువా తో సన్మానం చేసి అభినందనలు తెలుపారు.   ఈ సందర్భంగాపాటశాల , జూనియర్కాలేజీ ప్రిన్సిపాల్  శ్యామ్ కుమార్, రమేష్ లు లు  మాట్లాడుతూ  పాఠశాల అభివృద్ధి కోసమే కాకుండా పూర్వ ఉపాధ్యాయులను సన్మానం చేయటం మాకు ఆనందంగా వుందని  పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో పూర్వ విద్యార్ధులు , ఉపాధ్యాయులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.  

-


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :