Sunday, 15 March 2026 07:35:28 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

భారీ వర్షాలకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి ఎస్సై దీకొండ రమేష్

.


P SUDHARSHAN, MANDAL REPORTER, ODELA, PEDDAPALLI.

Reporter

Date : 23 July 2025 04:26 PM Views : 636

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/ఓదెల : ఓదెల/ పెద్దపల్లి జూలై 23 (అక్షరం న్యూస్) నిన్న సాయంత్రం నుండి కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలంతా మరియు మానేరు పరివాహక ప్రాంతం రైతులు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై దీకొండ రమేష్ తెలియజేశారు ఈ సందర్భంగా అక్షరం ప్రతినిధితో మాట్లాడుతూ నిన్న సాయంత్రం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం వల్ల ప్రమాదాలు సంభవించే ప్రమాదం ఉందని రైతులు మరియు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అదేవిధంగా గ్రామాలలో ఏదన్న ఐరన్ కరెంటు స్తంభాలు ఉంటే వాటికి కరెంటు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ప్రజలు వాటిపై జాగ్రత్తగా ఉండాలని అదేవిధంగా గృహాలలో బట్టలు ఆరేసుకునే ఐరన్ తీగలకు గోడలు వర్షానికి నాని కరెంటు వచ్చే అవకాశం ఉన్నదని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు అదేవిధంగా తడిసిన గోడలకు కూడా కరెంటు వచ్చే ప్రమాదం ఉందని ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని . ముఖ్యంగా రైతులు కరెంటు మోటార్ల కాడికి వెళ్లే రైతులు జాగ్రత్తగా ఉండాలని కరెంట్ స్టార్టర్ డబ్బాలకు పవర్ వచ్చే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని ముందుగా కరెంటు వస్తుందా లేదా అనే విషయం టెస్టర్ ద్వారా చూసుకోవాలని ఏదైనా అనుమానం వస్తే దానికి సంబంధించిన కరెంటు అధికారులను పిలిపించి సమస్యను పరిశీలించుకోవాలని అదేవిధంగా. భారీ వర్షాల వల్ల వరదనీరు వెళ్లే ప్రాంతాలకు వెళ్లకూడదని ఎక్కువ నీళ్లు నిలవడం వల్ల ఎక్కడ గుంతలు ఉన్నాయో ఏర్పడక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని గ్రామాలలో పాతబడి ఉన్న ఇండ్లలో ఉండకూడదని ప్రజలంతా అప్రమత్తంగా ఉండి ప్రమాదాలను నివారించాలని కోరారు భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు ఒ ర్రెలు విపరీతమైన వరదనీటితో ప్రవాహం రావడంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నందున వాటిపై జాగ్రత్తగా ఉండాలని ఏదైనా అనుమానం వస్తే పోలీసులకు సమాచారం అందించాలని. ఎస్సై దీకొండ రమేష్ తెలియజేశారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :