Thursday, 15 January 2026 06:44:07 AM
 Breaking
     -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> కొత్తగూడెంలో క్రిస్మస్ క్యారెల్స్ సందడి : ..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :

బై.పి.సి  విభాగంలో నేహా  ఫిర్దోస్  990, ఎండి ముష్కన్ 987, సాత్విక 984, భవాని 980, చైతన్య నందిని 979 మార్కులు...ఎంపీసీ విభాగం లో  ఏ.రవ్వ 990, కోమల్ 990, కొట్టి నికిత 987 ,మనోశ్రీ 984, మోహిత ప్రదీప్తి 979, మార్కులు....-400 పైగా  మార్కులు  సాధించిన 40 మంది విద్యార్ధినులు..


MD NASEER MIYA , CRIME REPORTER, BHADRADRI KOTHAGUDEM.

Reporter

Date : 22 April 2025 09:51 PM Views : 1829

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన  ఇంటర్మీడియట్ ఫలితాల్లో జిల్లాలోని ఎస్సార్ బాలికల కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. బైపిసి విభాగంలో  నేహా  ఫిర్దోస్  990, ఎండి ముష్కన్ 987,  సాత్విక 984, భవాని 980, చైతన్య నందిని 979 మార్కులు, అలాగే ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగం లో రవ్వ లిఖిత 1000 మార్కులకు గాను 990 మార్కులు, కోమల్ 990, కొట్టి నికిత 987 ,మనుశ్రీ 984, మోహిత 982,  ప్రదీప్తి 979 మార్కులు , మొదటి సంవత్సరం  ఎంపీసీ విభాగంలో చరణ్య 465, ఫ్లోరెన్స్  464, తోట అనూష,  463, సాన్విత 463, శ్రీలేఖ 461, తన్మైశ్రీ 460, భవ్య 460,శర్వాణి 460, బైపీసీ విభాగం నుండి అస్మ ఫాతిమా 437, సింధు భార్గవి 436, అయేషా జబీన్ 436, లక్ష్మీ శరణ్య 436, అక్షిత 435, బాలవర్ష 432, కనకం లహరి  429, ఆన్సర్ అస్మిన్ 427,చందాల జోషిక 426,చంద్రకళ 420, లక్ష్మీ ప్రసన్న 419 మార్కులు సాధించారు. అలాగే 40 మంది విద్యార్థులు 400 పైగా  మార్కులు  సాధించి కళాశాలకు మంచి పేరు తిసుకోచారన్నారు. విద్యార్థుల అత్యుత్తమ ఫలితాలను అభినందిస్తూ ఎస్ఆర్ విద్యాసంస్థల చైర్మన్ వారదారెడ్డి, డైరెక్టర్ సంతోష్ రెడ్డి, సీఈఓ సురేందర్ రెడ్డి, డీజిఎం గోవర్ధన్ రెడ్డి, ZI వై.సతీష్, ప్రిన్సిపల్ అశోక్, అధ్యాపకులు శ్రీనివాస్, కరుణాకర్, గోపాలకృష్ణ, నర్సారెడ్డి,మాధవరెడ్డి, రవి, యాకూబ్ పాషా,హుస్సేన్, పరంజ్యోతి రాజు , శ్యామ్, బాలు, నాన్ టీచింగ్ సిబ్బంది రమేష్, షకీల్, స్రవంతి, పాల్గొన్నారు.

-


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :