D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT. Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : మహబూబాబాద్ జిల్లా/ గంగారం/ జూలై 15(అక్షరం న్యూస్) గంగారం మండలం లోని దూర ప్రాంతాలయిన దుబ్బగూడెం మామిడిగూడెం రామారం పోనుగోండ్ల కామారం గ్రామాల ప్రజలకు యూరియా అందుబాటులో ఉండేందుకు మ(రిగూడెంలో సొసైటీ ద్వారా ఉపకేం(దం ఏర్పాటు చేస్తున్నట్లు గంగారం మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జాడి వెంకటేశ్వర్లు తెలిపారు యూరియా కోసం రైతుల ఇబ్బందులను గమనించిన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా సీతక్క అదేశాలతో మ(రిగూడెం లో సొసైటీ ద్వారా ఉపకేం(దాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఇందుకోసం ఏర్పాటు చేసిన భవానాన్నిపరిశీలించమని బుధవారం నుంచి యూరియా అమ్మకానికి అందుబాటులో ఉంటాయన్నారు మండలం లో ప్రతి రైతుకు యూరియా అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈకార్యక్రమంలో మాజీ ఎంపిపి సుర్ణపాక సరోజన జగ్గారావు మండల వ్యవసాయ శాఖ అధికారి వేణు యాదవ్ (పజలు తదితరులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily