Friday, 14 November 2025 02:50:19 AM
 Breaking
     -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

వర్కింగ్‌ జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తా .పెద్దపల్లి ప్రెస్ క్లబ్‌ నూతన అధ్యక్షుడు గుడ్ల శ్రీనివాస్ . ఇండ్ల స్థలాల సాధనే లక్ష్యం

.


DOMMATI RAJESH, PEDDAPALLI, TELANGANA.

Reporter

Date : 11 September 2025 09:47 PM Views : 165

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి, సెప్టెంబర్‌ 11: పెద్దపల్లి వర్కింగ్‌ జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తానని నూతనంగా ఎన్నికైన ప్రెస్ క్లబ్‌ అధ్యక్షుడు గుడ్ల శ్రీనివాస్ తెలిపారు. అర్హులైన వర్కింగ్‌ జర్నిలిస్టులకు విడుతల వారిగా ఇండ్ల స్థలాల సాధనే లక్ష్యంగా పని చేస్తామని తెలిపారు. స్థానిక రిక్రియేషన్‌ క్లబ్‌లో గురువారం పెద్దపల్లి ప్రెస్ క్లబ్‌ ఎన్నికల నామినేషన్‌లు, ఉపసంహరణలు జరగా, ప్రెస్ క్లబ్‌ అధ్యక్షుడిగా గుడ్ల శ్రీనివాస్ , ప్రధాన కార్యదర్శిగా కొల్లూరి గోపాల్‌, ఉపాధ్యక్షులుగా బెజ్జంకి నరేష్‌, తిర్రి తిరుపతి గౌడ్‌, కోశాధికారిగా ఆరెళ్ళి మల్లేష్‌, ఆర్గనైజింగ్‌ సెక్రెటరీగా జంగిలి రాజు యాదవ్‌, సహాయ కార్యదర్శులుగా అర్కూట మల్లేష్‌ యాదవ్‌, కత్తెర్ల తిరుపతి యాదవ్‌ , అనకట్ల ప్రసాద్‌, కార్యవర్గ సభ్యులుగా మర్రి సతీష్‌ రెడ్డి , తిర్రి శంకర్‌, సంకె రాజు , నాగిశెట్టి శ్రీనివాస్, కొయ్యడ తిరుపతి, సాబీర్‌ పాషా,, తిర్రి సుధాకర్‌ గౌడ్‌, మాచర్ల వంశీక్రిష్ణ, నగునూరి శ్రీనివాస్, తూర్పాటి శ్రీనివాస్ ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ఎర్రోజు వేణుగోపాల్‌, సహాయ అధికారులు బందెల రాజశేఖర్‌, తంగళ్ళపల్లి మధుసూధన్‌ వెల్లడించారు. ఈ మేరకు నూతన కార్యవర్గానికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2025. All right Reserved.

Developed By :