D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT. Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : మహబూబాబాద్ జిల్లా/ గంగారం/ జూన్ 17(అక్షరం న్యూస్) గంగారం మండలం లోని కోమట్లగూడెం బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యెదెప్పుడు వర్షాకాలం సమీపిస్తున్న వేళ కోమట్లగూడెం గ్రామం నుండి నర్సంపేట ఇల్లందు కొత్త గూడ ఆసుపత్రి మరియు మండలాలకు (పజలు వెళ్లాలంటే అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జి తో అవస్ధలు పడుతున్నారు బ్రిడ్జి ప్రక్కకు కొంచెం మొరం పోసి మధ్య లోనే వదిలేయడంతో రానున్న వర్షాలకు రాక పోకలు అంతరాయం ఏర్పడుతుందని వాహనదారులు వాపోతున్నారు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి బ్రిడ్జి పనులు పూర్తి చేయాలని అధికారులను గ్రామస్తులు యువకులు కోరారు
.
Aksharam Telugu Daily