Monday, 28 April 2025 07:16:48 AM
 Breaking
     -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....      -> బడ్జెట్ లో విద్యా రంగానికి కేటాయింపులు ఏవి??..      -> మెకానికల్ ఇంజనీరింగ్ లొ అసిస్టెంట్ ప్రొఫెసర్ కి పీహెచ్ డి పట్టా :..      -> ప్రజావాణి రద్దు : జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్......      -> ఆశ్రమ పాఠశాల కాంట్రాక్టు ఉపాధ్యాయుల సమ్మె ఎనిమిదో రోజు విజయవంతం..      -> జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు :..      -> గవర్నమెంట్ ప్లిడర్ పోస్టుల (జి.పి) నియామకాల్లో ముస్లిం మైనార్టీ లకు ఆవకాశం ఇవ్వాలి : ..      -> సంగారెడ్డి జిల్లాలో భారీగా డ్రగ్స్ పట్టివేత..      -> మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు..      -> సొసైటీల అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు కృషి చేయాలి :  -జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్.....      -> డాక్టర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు :..      -> పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో విజేతలకు ప్రశంసా పత్రాలను అందజేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు  :..      -> రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది....      -> గ్రూప్-3 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి : అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్...      -> అన్నం పరబ్రహ్మ స్వరూపం ..

వృక్షాలు నరకడం*.. *కోన కార్పస్ మొక్కలు తొలగించకపోవడం*.. *వ్యర్ధాలు గ్రామంలోనే దహనం చేయడం*.. *వ్యర్ధాలను డంప్ హౌస్ ఉండగా అక్కడకు తరలించకుండా చెరువుల

గ్రామ పంచాయతీ అధికారి తీరు*.. *జిల్లా అధికారులు ఇకనైనా స్పందించి చర్యలు తీసుకోవాలి*.. *కోరుతున్న ప్రజలు*


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 13 March 2025 03:03 PM Views : 849

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : * *.. *ఖమ్మం/స్టాఫ్ రిపోర్టర్/ మార్చి తల్లాడ 13 (అక్షరంన్యూస్)* తల్లాడ మేజర్ గ్రామపంచాయతీ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే, కోనో కార్పస్ మొక్కలతో హాని జరుగుతుందని వాటిని తొలగిస్తామని ఈవో సుమారు సంవత్సరం క్రితం స్టేట్మెంట్ ఇచ్చి ఇంతవరకు తొలగించలేదు, డివైడర్లపై సూచిక బోర్డులు, ఏర్పాటు చేశారు. కానీ అవి ధ్వంసం అయ్యాయి. వాటిని పునరుద్ధరించలేదు, గ్రామ పంచాయతీ ఆవరణలో ఉన్న వృక్షాలను అభివృద్ధి పేరుతో నరికి వేయడం పర్యావరణానికి ముప్పు కలిగించడం, పర్యావరణానికి హాని కలిగించారు, డంపింగ్ యార్డ్ కు తరలించాల్సిన చెత్తాచెదారాలను డంపింగ్ యార్డ్ కి తరలించకుండా చెరువుల్లో డంపు చేసి చేతులు దులుపుకుంటున్నారు, చెత్తాచెదారాలను బయటకు తరలించకుండా గృహ సముదాయాల మధ్యలోనే దగ్ధం చేస్తున్నారు, డ్రైనేజీలలో మురిగినీరు చేరి పందులు బోర్లతో దోమలు అభివృద్ధి చెందుతూ, ప్రజల రోగాల పాలవుతున్నారు, ఇవి ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తూ పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, అని ప్రజలు ఆరోపిస్తున్నారు ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి గ్రామపంచాయతీ పరిపాలన పరిపాలన సక్రమంగా చేయాలని వ్యర్ధాలను డంపింగ్ యార్డ్ లోనే వేయాలని, వృక్షాలను నరికి పర్యావరణాన్ని దెబ్బతీసిన కార్యదర్శి పై తగిన చర్య తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2025. All right Reserved.

Developed By :