CHANDRAGIRI VAMSHIKRISHNA,:KESAMUDRAM, :MAHABUBABDReporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్/కేసముద్రం : మహబూబాబాద్ /కేసముద్రం /ఆగస్టు 9/అక్షరం న్యూస్ :-భూభారతి పోర్టల్ ద్వారా కొత్తగా పట్టా పాస్ బుక్ వచ్చినవారు 5 జూన్ 2025 వరకు రెవెన్యూ పట్టా కానీ రోఫర్ పట్టా కానీ వచ్చిన వాళ్ళు మాత్రమే రైతు బీమా కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇంతకుముందు దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ దరఖాస్తు చేయనవసరం లేదు .రైతు బీమా లో నామిని పేరు మరియు ఫోన్ నెంబర్ మార్పు చేసుకోవడానికి కూడా అవకాశం ఈ నెల 12 తేదీ వరకు మాత్రమే.18 నుంచి 59 సంవత్సరాల వరకు మాత్రమే అర్హులు అనగా14-08-1966 నుండి 14-08-2007 వరకు మాత్రమే.దీనికి కావలసిన ధృవ పత్రాలు. --రైతు బీమా అప్లికేషన్ ఫారం-- --రైతు పట్టా పాస్ బుక్ -- -- రైతు ఆధార్ కార్డు-- --నామిని ఆధార్ కార్డ్--మీ క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి ని సంప్రదించండి.
.
Aksharam Telugu Daily