Wednesday, 04 March 2026 01:42:17 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

అక్షరం న్యూస్" ఎఫెక్ట్.... ...సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి డైట్ కాంట్రాక్టర్ కు మెమో జారీ ... పెద్దపల్లి డిసిహెచ్ఎస్ డాక్టర్ శ్రీధర్ వెల్లడి


GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA.

Admin

Date : 05 April 2025 06:30 PM Views : 1502

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : " దొమ్మటి రాజేష్... పెద్దపల్లి ప్రతినిధి ఏప్రిల్ 5 అక్షరం న్యూస్; సుల్తానాబాద్ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో భోజన నిర్వహణ (డైట్) కాంట్రాక్టర్ కు శుక్రవారం సాయంత్రం మెమో జారీ చేసినట్టు పెద్దపల్లి డిసిహెచ్ఎస్ డాక్టర్ శ్రీధర్ తెలిపారు. "సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో సొంత మెనూ"పేరుతో ఈనెల మూడవ తేదీన రోగులకు నిబంధనల ప్రకారం పోషక ఆహారం ఇవ్వడం లేదని, కాంట్రాక్టర్ గా వ్యవహరిస్తున్న స్వశక్తి సంఘం సభ్యురాలు బొద్దుల లక్ష్మి తన సొంత మెనూ అమలు చేస్తుందని సమగ్ర వార్త కథనం ప్రచురితమైంది. ఈ వార్తకు స్పందించిన డిసిహెచ్ఎస్ డాక్టర్ శ్రీధర్ జీవో నెంబర్ 325 ప్రకారం ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు మెనూ ప్రకారం ఆహారం సరఫరా ఎందుకు చేయడం లేదని, జీవోను అనుసరించి మెనూ విధిగా అమలు చేయాలని మెమో జారీ చేశారు. దీనిపై వెంటనే తమకు వివరణ ఇవ్వాలని ఆ మెమోలో కోరారు. ఇక మీదట నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :