D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/స్టాఫ్ రిపోర్టర్ సెప్టెంబర్ 11 (అక్షరంన్యూస్) ఖమ్మం స్థానిక శుక్రవారి పేటలో షేక్ బేబీ (65 సంవత్సరాలు) జన్మతరహా వికలాంగురాలు, ముస్లిం మైనారిటీకి చెందిన నిరుపేద కుటుంబం. ఇటీవలే అనారోగ్యంతో మరణించిన షేక్ బేబీకి దహన సంస్కారాలకు మరియు కుటుంబ అవసరాల నిమిత్తం ఆర్థిక సహాయం & బియ్యం అందజేసి మరోసారి చాటుకున్న పల్లా కిరణ్ మానవత్వాన్ని చాటుకున్నారు.
.
Aksharam Telugu Daily