AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం/జూలూరుపాడు/ఆగష్టు 02/అక్షరం న్యూస్: జూలూరుపాడు మండల జనసేన పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా గణప సాయి నియామకం.ఉమ్మడి ఖమ్మం జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ సమావేశాన్ని అశ్వారావుపేట నియోజకవర్గం,దమ్మపేట మండల కేంద్రంలో రాష్ట్ర నాయకులు గడల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు.జూలూరుపాడు మండలం జనసేన పార్టీ సోషల్ మీడియా కోర్డినేటర్ గా గణప సాయి నియామక పత్రాన్ని రాష్ట్ర నాయకులు గడల శ్రీనివాస్ చేతుల మీదగా అందచేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు ఉసికల రమేష్,మండల ప్రధాన కార్యదర్శి చలమల విజయ్ నూతన బాధ్యతలు చేపట్టిన సాయి కి అభినందనలు తెలిపారు.
.
Aksharam Telugu Daily