Wednesday, 04 March 2026 01:44:05 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ఆర్యవైశ్య కార్తీక వన సమారాధన .. సామూహిక సత్యనారాయణ వ్రతాలు.. ఆటపాటలతో చిందులు..

.


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 09 November 2025 07:38 PM Views : 589

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ వైరా నవంబర్ 9 (అక్షరంన్యూస్) వైరా మండలం సోమవరం గ్రామం సమీపం లోని మామిడి తోటలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాస వన సమారాధన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మామిడి తోటలో ఆర్యవైశ్య సంఘం ప్రముఖులు ఆర్యవైశ్య కుటుంబీకులు ఉసిరి చెట్టు వద్ద సత్యనారాయణ స్వామి వ్రత పూజలు నిర్వహించారు. అనంతరంఆర్యవైశ్యకుటుంబీకులు సహపంక్తి భోజనాలు నిర్వహించారు.మహిళలు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘ ప్రముఖులు మాట్లాడుతూ కార్తీక మాసంలో మామిడి తోటలో వన సమారాధన కార్యక్రమం నిర్వహించి సత్యనారాయణ స్వామి వ్రతం పూజలు చేయడం మంచి శుభ పరిణామం అని అన్నారు. అనంతరం ఆటల్లో గెలుపొందిన మహిళలకు బహుమతులు అందించారు సత్యనారాయణ స్వామి వారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి అందాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రముఖులు వనమా విశ్వేశ్వరరావు, డాక్టర్ పెరుమాళ్ళ కృష్ణమూర్తిఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షులు మిట్టపల్లి కిరణ్ కుమార్, ఆర్యవైశ్య సంఘం జిల్లా నాయకులు నూకల వాసు, నూకలప్రసాద్ , మండల నాయకులు యాండ్రపుడి శంకర్,కొప్పురావూరుశబరినాథ్,కొణతాలపల్లి సుజిత్, పెనుగొండ ఉపేంద్రరావు దారా కృష్ణ, బోనాల నిఖిల్,జల్లా అవినాష్, సముద్రాల మురళి, చల్ల రమణ, వజినేపల్లి చక్రవర్తి,రవి, రంగా రమేష్,కొల్లా రాంబాబు, వేముల కిషోర్, కటకం శివ, తెల్లాకుల సందీప్, సుగ్గల విజయ్, కోడుమూరి నాగబాబు, వనమా కార్తీక్ మిట్టపల్లి నరసింహారావు రంగా సత్యనారాయణ రాయపూడి వెంకటేష్ రంగా వాసవి నూకల అన్నపూర్ణ రాయల అన్నపూర్ణ నూకల వాణిశ్రీ మిట్టపల్లి మహాలక్ష్మి రాయపూడి రజిని పెనుగొండ సరిత సుగ్గల మాధవి నాళ్ల నాగమల్లేశ్వరి మిట్టపల్లి సంధ్య వనమా మణికుమారి శేషు కుమారి కొదుమూరు భాగ్యలక్ష్మి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :