Thursday, 30 April 2026 06:07:02 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

పదో తరగతి ఫలితాలలో ప్రభుత్వ పాఠశాల అమ్మాయి ప్రభంజనం.

.


GUNNALA PARSHARAMULU, MUSTABAD MANDAL, RAJANNA SIRCILLA

Reporter

Date : 29 April 2026 06:08 PM Views : 996

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల /ముస్తాబాద్ /ఏప్రిల్ -29(అక్షరం న్యూస్ ) పదవ తరగతి ఫలితాల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని ముస్తాబాద్ మండలం నామపూర్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న నిరుపేద కుటుంబానికి చెందిన బూస ప్రణవి 576 /600 మార్కులు సాధించి ముస్తాబాద్ ప్రభుత్వ పాఠశాల ల మండల టాపర్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్నేహితులు అభినందనలు తెలిపారు. నా సక్సెస్ కి ప్రధాన కారణం ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అని ఆ అమ్మాయి వెల్లడించింది. అమ్మాయి తో పాటు నామపూర్ ఆదర్శ పాఠశాల కు చెందిన సాయి త్రిలోక్ 572 మార్కులు సాధించి ద్వితీయ స్థానంలో నిలిచాడు అవునూర్ జిల్లా పరిషత్ పాఠశాల కు చెందిన జి. స్నేహిత, 571,గురుకుల పాఠశాల కు చెందిన ఎ. వర్షిత్ 571 మార్కులు సాధించి తృతీయ స్థానం లో నిలిచారు. వీరిని ఉపాధ్యాయులు, అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా మండల విద్యాధికారి నిమ్మ రాజిరెడ్డి మాట్లాడుతూ మండలం లోని 13 ప్రభుత్వ పాఠశాల లలకు గాను 12 పాఠశాల లు 100శాతం ఉత్తీర్ణత సాధించాయని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఉపాధ్యాయులకు మండల విద్యాశాఖ పక్షాన అభినందనలు తెలిపారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :