Sunday, 29 March 2026 03:27:08 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

రెండు బైకులు ఢీ..ఇద్దరు దుర్మరణం

.


DOMMATI RAJESH, PEDDAPALLI, TELANGANA.

Reporter

Date : 05 February 2026 10:20 PM Views : 877

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి /కాల్వ శ్రీరాంపూర్ : కాల్వ శ్రీరాంపూర్/ ఫిబ్రవరి 5 / అక్షరం న్యూస్:రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు ఈ ఘటన మండలంలోని చిన్నరాతుపల్లి కాల్వ శ్రీరాంపూర్ గ్రామాల మధ్య ఎదురెదురుగా ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరు మృతి చెందారు.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఓదెల మండలం పోత్కపల్లి గ్రామానికి చెందిన పచ్చిక ఫణిందర్ రెడ్డి.(28) పెదరాత్ పల్లి సోలార్ పవర్ ప్లాంట్ లో పనిచేసే స్వగ్రామం పోతుకుపల్లికి వెళ్తుండగా పెద్ద రాత్ పెళ్లికి చెందిన బొజ్జం సురేష్ (27) కాల్వ శ్రీరాంపూర్ నుండి పెద్ద రాతిపల్లి కి వెళ్తుండగా చిన్న రాతి పల్లి గ్రామ సమీపంలో ఎదురు ఎదురుగా రెండు వాహనాలు ఢీకొనడంతో బొజ్జం సురేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. పనిందర్ రెడ్డిని చికిత్స నిమిత్తం తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. సంఘటన స్థలానికి కాల్వ శ్రీరాంపూర్ ఎస్సై వెంకటేష్. ఏఎస్ఐ నీలిమ చేరుకొని సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :