Thursday, 15 January 2026 06:40:04 AM
 Breaking
     -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> కొత్తగూడెంలో క్రిస్మస్ క్యారెల్స్ సందడి : ..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

బ్రేకింగ్ న్యూస్ _నల్గొండ పట్టణ శివారులో భారీ దొంగతనం! 48 గంటల్లో కేసును చేదించిన రూరల్ పోలీస్.._ మీడియాకు వివరాలు వెల్లడించిన అడిషనల్ ఎస్పి జి రమేష్

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 13 January 2026 05:44 PM Views : 41

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / తెలంగాణ స్టేట్ బ్యూరో : నల్లగొండ అక్షరం ప్రతినిధి నల్లగొండ పట్టణ శివారులో భారీ దొంగతనం 48 గంటల్లో కేసు చేదించిన రూరల్ పోలీసులు నిధి పైపుల కంపెనీలో రాత్రి సమయంలో దొంగతనం ముగ్గురు నిందితుల అరెస్ట్.. *నల్గొండ రూరల్ పోలీసుల చాకచక్యం ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఎస్పి బర్మాదేశం నుండి ఇండియా కు శరణార్ధులుగా వచ్చి దొంగతనాలు చేస్తున్న ముఠా ఏర్పడాలని దొంగతనంలో దొరికిన వ్యక్తుల వివరాలు ఇత్తడి సైజర్లు (40), అమరాన్ బ్యాటరీలు (35), UPS కేబుల్స్,ట్రాన్స్‌ఫార్మర్ కాపర్ వైర్ 50 కేజీలు,దొంగతనానికి ఉపయోగించిన ప్యాసింజర్ ఆటో TS-15-UF-4386 మొత్తం సుమారుగా రూ.60 లక్షల విలువైన దొంగ సొత్తు స్వాధీనం చేసుకోవడం జరిగిందని అన్నారు అదేవిధంగా హైదరాబాద్ బాలాపూర్ కేంద్రంగా ముఠా కార్యకలాపాలు చేస్తున్నారని నిందితులు 1.హమీద్ హుస్సైన్, 2. జహాంగీర్ ఆలం,3.షఫిక్ ఆలం, పోలీసులకు పట్టుబాటు జరిగిందని గతంలో మహేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలోనూ కేసులు కూడా నమోదు చేయడం జరిగిందని మరో నలుగురు నిందితులు a4. మహమ్మద్ ఇస్లాం,a5. కమల్ హుస్సేన్,a6. ఖైసర్,a7. నూర్ ఖాసిం పరారీలో ఉన్నాడని నిందితుల కోసం.గాలింపు చర్యలు ముమ్మరం చేశామని అన్నారు ఈ నిందితులను బుద్దారం రోడ్ వద్ద వాహన తనిఖీల్లో నిందితుల పట్టుకోవడం జరిగిందని అన్నారు ఈ కేసును అడిషనల్ ఎస్పీ జి.రమేష్ నేతృత్వంలో,నల్గొండ DSP శివరాం రెడ్డి పర్యవేక్షణలో కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలియజేశారు *ఇట్టి కేసును నల్గొండ డి.ఎస్.పి శివరాం రెడ్డి పర్యవేక్షణలో ఎస్.రాఘవరావు, సి.ఐ, నల్గొండ టూ టౌన్ సర్కల్, డి. సైదాబాబు, యస్.ఐ, నల్గొండ రూరల్ పోలీస్ మరియు నల్గొండ రూరల్ పోలీస్ సిబ్బందిని   అడిషనల్ ఎస్పి మరియు SP, నల్గొండ అభినందించారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :