AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / జగిత్యాల : కొండగట్టు /జగిత్యాల మే 12 (అక్షరం న్యూస్) జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి మంగళవారం దర్శించుకున్న ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన ప్రభుత్వ విప్ కు ఆలయ పాలకమండలి అధికారులు పూర్ణకుంభంతో ఆలయానికి సాదరంగా ఆహ్వానిస్తూ. స్వామివారి అర్చనలు అభిషేకాలు నిర్వహించి తీర్థప్రసాదములు అందించి శాలువతో ఘనంగా సన్మానం చేసి స్వామి వారి చిత్రపటాన్ని బహుకరించారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ హనుమాన్ జయంతి సందర్భంగా అంజన్న మాలతరణ స్వాములకు ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ అత్యధికంగా ఆదరణ పొందిన కొండగట్టు ఆంజనేయస్వామి ఎంతో మహిమగల దేవుడని ప్రతి ఒక్కరిని చల్లగా చూడాలని అత్యధికంగా ఆంజనేయ స్వాములు ఆలయానికి చేరుకోవడం ఎక్కడ చూసినా జైశ్రీరామ్ అనే నినాదం వినపడుతుందని భక్తులకు ఆంజనేయస్వామి పై అపారమైన నమ్మకం ఉందని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండి వర్షాలు పుష్కలంగా పండి రైతులను ఆనందంగా ఉంచే విధంగా చూడాలని కోరుకోవడం జరిగిందని అన్నారు వారి వెంట పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily