Friday, 14 November 2025 02:50:46 AM
 Breaking
     -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ఘనంగా దుర్గాదేవి శోభాయాత్ర

.


D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT.

Reporter

Date : 03 October 2025 07:11 PM Views : 154

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : మహబూబాబాద్ జిల్లా/ గంగారం/ అక్టోబర్ 3(అక్షరం న్యూస్) గంగారం మండల కేంద్రంలో కోమట్లగూడెం నేతకానికాలనీలో శివాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్టించిన దుర్గామాత విగ్రహాల శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. దుర్గామాత తొమ్మిది రోజుల పాటు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చిన దుర్గామాతను భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. యూత్ కమిటీ వారు ప్రత్యేకంగా అలకరించిన వాహనంలో అమ్మవారి విగ్రహాన్ని ఉంచి శుక్రవారం రోజున జరిగిన ఊరేగింపులో గ్రామంలో ని మహిళలు, పెద్దలు, యువతీ యువకులు అటపాటలు, నృత్యాలు చేస్తు అంగరంగ వైభవంగా ఊరేగింపు సాగింది . యూత్ సభ్యులు అమ్మవారి చీరలు, లడ్డు వేలం వేయగా భక్తులు అధిక సంఖ్యలో పోటీ పడ్డారు.ఈ కార్యక్రమం లో గ్రామ పెద్దలు, మహిళలు, శివాజీ యువజన సంఘం సభ్యులు అధిక సంఖ్య లో పాల్గొన్నారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2025. All right Reserved.

Developed By :