GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA. Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/రామగిరి : రామగిరి (పెద్దపెల్లి జిల్లా) ఆగస్టు 19 అక్షరం న్యూస్: రామగిరి మండలం నాగేపల్లి గ్రామంలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో శ్రావణమాసం చివరి మంగళవారం పురస్కరించుకొని ఆలయ కమిటీ, ఆలయ ప్రధాన అర్చకులు సముద్రాల శ్రీనివాస చారి ఆధ్వర్యంలో ఉదయం సుప్రభాత సేవతో మేలుకొలుపు అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ కమిటీ తగిన ఏర్పాట్లు చేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఆలయ కమిటీ చైర్మన్ వేగోళపు శ్రీనివాస్ గౌడ్, తాజా మాజీ సర్పంచ్ కొండవేన ఓదెలు యాదవ్, ఆలయ కమిటీ వైస్ చైర్మన్ గద్దల శంకర్, ముఖ్య సలహాదారులు వేగోళపు భాను గౌడ్, నాడేం లింగయ్య ,ఫోలు మల్లయ్య, పొన్నం కొమురయ్య, పొన్నం రామన్న, ఆలయ కమిటీ సభ్యులు గండి సత్యనారాయణ, కొండవేన ప్రభాకర్, తాళ్లపల్లి రాజు, కాటా అనిల్, వేగోలపు శీను, మాచిడి లచ్చన్న కొండవేన సుధాకర్, వేగోళపు అనిల్, చిట్టెంపల్లి సాయి ముప్పిడి కనికేషు, నేరెళ్ల సారయ్య, మట్ట ఓదెలు, జక్కుల వెంకటేష్, నక్క హర్షవర్ధన్, మల్యాల సారయ్య, దుద్దుల సంపత్ గ్రామ ప్రజలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గున
.
Aksharam Telugu Daily