Wednesday, 04 March 2026 01:41:31 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ఘనంగా అభయాంజనేయ స్వామి అభిషేకం అన్నదాన కార్యక్రమం

.


GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA.

Admin

Date : 20 August 2025 09:44 AM Views : 515

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/రామగిరి : రామగిరి (పెద్దపెల్లి జిల్లా) ఆగస్టు 19 అక్షరం న్యూస్: రామగిరి మండలం నాగేపల్లి గ్రామంలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో శ్రావణమాసం చివరి మంగళవారం పురస్కరించుకొని ఆలయ కమిటీ, ఆలయ ప్రధాన అర్చకులు సముద్రాల శ్రీనివాస చారి ఆధ్వర్యంలో ఉదయం సుప్రభాత సేవతో మేలుకొలుపు అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ కమిటీ తగిన ఏర్పాట్లు చేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఆలయ కమిటీ చైర్మన్ వేగోళపు శ్రీనివాస్ గౌడ్, తాజా మాజీ సర్పంచ్ కొండవేన ఓదెలు యాదవ్, ఆలయ కమిటీ వైస్ చైర్మన్ గద్దల శంకర్, ముఖ్య సలహాదారులు వేగోళపు భాను గౌడ్, నాడేం లింగయ్య ,ఫోలు మల్లయ్య, పొన్నం కొమురయ్య, పొన్నం రామన్న, ఆలయ కమిటీ సభ్యులు గండి సత్యనారాయణ, కొండవేన ప్రభాకర్, తాళ్లపల్లి రాజు, కాటా అనిల్, వేగోలపు శీను, మాచిడి లచ్చన్న కొండవేన సుధాకర్, వేగోళపు అనిల్, చిట్టెంపల్లి సాయి ముప్పిడి కనికేషు, నేరెళ్ల సారయ్య, మట్ట ఓదెలు, జక్కుల వెంకటేష్, నక్క హర్షవర్ధన్, మల్యాల సారయ్య, దుద్దుల సంపత్ గ్రామ ప్రజలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గున

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :