Monday, 20 April 2026 06:44:40 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

మహిళా బిల్లును అడ్డుపెట్టి డిలిమినేషన్ బిల్లును పాస్ చేసుకోవాలని చూసిన కేంద్ర ప్రభుత్వ వ్యూహాలని తిప్పి కొట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కింది..

మహమ్మద్ అయూబ్....


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 19 April 2026 08:28 PM Views : 458

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / వరంగల్ : వరంగల్ జిల్లా/ వరంగల్ టౌన్ / ఏప్రిల్ 19 / అక్షరం న్యూస్ -; మహిళా బిల్లును అడ్డు పెట్టి డిలిమినేషన్ బిల్లును పాస్ చేసుకోవాలని చూసిన కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ నీతి వ్యూహాలని తిప్పి కొట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందనీ వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ అన్నారు. వరంగల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్  మాట్లాడుతూ బిల్లు వీగిపోవడంతో ప్రతిపక్షాలపై అసత్యప్రచారాలకు తెరలేపుతున్నారు అని ఆయన అన్నారు. మహిళలకు నిజంగా న్యాయం చేయాలనే నిబద్ధత ఉంటే మహిళా బిల్లును సప్రేట్ చేసి ప్రవేశ పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర గౌరవాన్ని అవమానిస్తూ పాకిస్తాన్ తో పోల్చి మాట్లాడటం బీజేపీ పార్టికీ సరికాదు అని తెలంగాణ పై వారికున్న సవతి తల్లి ప్రేమను మరోమారు నిరూపించుకున్నారనీ మహమ్మద్ అయుబ్ అన్నారు. గతంలో మహిళా బిల్లు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీనే...ప్రతి అశంలోను మహిళలకు పెద్ద పీట వేసింది కాంగ్రెస్ పార్టీనే... గతంలో కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి ఇందిరాగాంధీని ప్రైమ్ మినిస్టర్ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది అదేవిధంగా భారత దేశ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు నుంచి సోనియా గాంధీ చేసింది కాంగ్రెస్ పార్టీ ఈ దేశ లోక్ సభ స్పీకర్ గా మీరా కుమార్ ని చేసింది కాంగ్రెస్ పార్టీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఇంకెన్నెన్నో కానీ ఈ బీజేపీ పార్టీ మహిళా పక్షపాతి అని చెప్పుకుంటుంది కానీ ఆచరణలో మాత్రం శూన్యం దమ్ముంటే మో�

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :