Monday, 12 January 2026 11:45:40 PM
 Breaking
     -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> కొత్తగూడెంలో క్రిస్మస్ క్యారెల్స్ సందడి : ..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

రిలయన్స్ స్మార్ట్ పాయింట్ కు పార్కింగ్ సదుపాయం లేకపోవడంతో వాహనదారులకు ఇబ్బందులు.. రోడ్డు ప్రమాదలు జరుగుతున్న పట్టించుకోరా?


GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA.

Admin

Date : 02 December 2025 02:33 PM Views : 490

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్/ జమ్మికుంట : కరీంనగర్/జమ్మికుంట/డిసెంబర్ 02/అక్షరం న్యూస్: జమ్మికుంట పట్టణంలోని చౌరస్తా నుండి వీణవంక రోడ్డుకు వెళ్లే ప్రధాన రహదారిలో ఉన్నటువంటి జియోమార్ట్ వద్ద వాహనదారులకు తరచూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రిలయన్స్ స్మార్ట్ పాయింట్ ముందు సరైన వాహన పార్కింగ్ సదుపాయం లేకపోవడం వలన మార్టుకు వచ్చే వినియోగదారులు రోడ్డుపై పార్కింగ్ చేస్తున్నడంతో నిత్యం వేలాది వాహనాలు తిరిగే రోడ్డు తరచూ వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటీవల కాలంలో తరచూ వాహనాలు ప్రమాదాలు జరుగుతున్న పట్టించుకోరా అని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి నిత్యం వేలాది వాహనాలు తిరిగే ముఖ్య రోడ్డు వద్ద ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకొని, సరైన పార్కింగ్ సదుపాయం లేనటువంటి జియో మార్ట్ పై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :