Friday, 06 March 2026 03:04:46 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

వనవాసి లో రెపరెపలాడిన మువ్వన్నెల జెండా

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 15 August 2025 02:46 PM Views : 811

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రికొత్తగూడెం/చర్ల : భద్రాద్రి కొత్తగూడెం/చర్ల ఆగస్టు 15/ అక్షరం న్యూస్/---వనవాసి కళ్యాణ పరిషత్ కొమరం భీం విద్యార్ది నిలయం నందు 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.గ్రామీణ వైద్యురాలు సుధారాణి జెండా ను వేగుర వేశారు.ఈ కార్యక్రమాలనికి ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పూజారి కాంకేర్ మాజీ సర్పంచ్ మజ్జి శోభా రాణి విచ్చేశారు. అనంతరం ఆమె విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ రెండు వందల యేళ్ళ బానిస సంకెళ్ల నుంచి విముక్తి పొందిన రోజే ఈ రోజు అని ఆమె అన్నారు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో పెకిలించిన ఎందరో భారతమాత ముద్దు బిడ్డల త్యాగాల ఫలితమే మనం ఈరోజు 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపకుంటున్నామని ఆమె అన్నారు. దేశభక్తికి చిహ్నం మన మువ్వన్నెల జెండా. కాబట్టి ప్రతి ఒక్కరూ గౌరవించాలని ఆమె అన్నారు. అనంతరం విద్యార్థులకు మిఠాయిలను పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ప్రాంత సహ మహిళా ప్రముఖ్ పెద్దాడ ఆశా లత ఉపాధ్యక్షులు గోగికార్ రామలక్ష్మణ్ కార్యదర్శి జవ్వాది మురళీకృష్ణ నిలయ ప్రముఖ్ గొంది ప్రసన్న ప్రఖండ ప్రముఖ్ గొంది శోభన్ బాబు కమిటీ సభ్యులు పోలిన రమాదేవి పున్నమరాజు లలిత రాజేష్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :